ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశానవాటిక పనుల నిర్లక్ష్యంపై జడ్పీ సీఈవో ఆగ్రహం

ABN, First Publish Date - 2020-09-20T07:46:57+05:30

మండలంలోని పస్పుల గ్రామంలో గత రెం డు నెలలుగా స్మశాన వాటిక పనులు జరగకపోవడంపై జడ్పీ సీఈవో సుధీర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంబి, సెప్టెంబరు 19 : మండలంలోని పస్పుల గ్రామంలో గత రెం డు నెలలుగా స్మశాన వాటిక పనులు జరగకపోవడంపై జడ్పీ సీఈవో సుధీర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పనులను పరిశీలించ గా.. ఇంకా పిల్లర్లస్థాయిలోనే ఉండడంతో మండిపడ్డారు. ఈ నెలాఖరు లోపు పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం మండలంలోని హరి చంద్‌తాండ, తాటిగూడ, కిష్టనాయక్‌ తాండ గ్రామాలలో స్మశాన వాటి క పనులను పరిశీలించారు. గడువులోగా మండలంలో ప్రతీ గ్రామంలో శ్మశాన వాటిక పనులు పూర్తి చేయాలని సర్పంచ్‌లకు సూచించారు.

Updated Date - 2020-09-20T07:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising