ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-08-10T10:17:23+05:30

జిల్లా కేంద్రంలోని సాయికుంటకు చెందిన దుర్గం సంధ్య (26) అనే మహిళ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహ త్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల టౌన్‌, ఆగస్టు 9: జిల్లా కేంద్రంలోని సాయికుంటకు చెందిన దుర్గం సంధ్య (26) అనే మహిళ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహ త్య చేసుకుంది.  ఎస్సై రాజమౌళిగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సాయికుంట కు చెందిన సంధ్య శనివారం రాత్రి పురుగుల మందు తాగి పడుకుంది. కొద్ది సేపటికి నోట్లో నుంచి నురుగులు రావడంతో భర్త కృష్ణ గమనించి వెంటనే ప్రభు త్వ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. సంధ్య ఓ నర్సరీలో కూలిగా పని చేస్తుండగా, ఆమె భర్త పెయింటింగ్‌ పనులు చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సంధ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. సంధ్య తల్లి రాజమ్మ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, ధర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2020-08-10T10:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising