వృథాగా సాగునీరు
ABN, First Publish Date - 2020-08-13T10:17:37+05:30
మండల కేంద్రంలోని ఆంధ్రా కాలనీ సమీపంలో ప్రధాన రహదారి వద్ద 28వ డిస్ట్రిబ్యూటరీ కాలువలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో నీరు నిలిచిపోయి
దండేపల్లి, ఆగస్టు 12: మండల కేంద్రంలోని ఆంధ్రా కాలనీ సమీపంలో ప్రధాన రహదారి వద్ద 28వ డిస్ట్రిబ్యూటరీ కాలువలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో నీరు నిలిచిపోయి రోడ్డుపై చేరుతోంది. కల్వర్టు కింద చెత్తాచెదారం పేరుకుపోవడంతో బుధవారం సాయంత్రం సాగునీరు ఇలా వృథాగా రోడ్డుపై నుంచి పారుతోంది. అధికారులు స్పందించి ఆయకట్టు చివరి పంటలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోని రైతులు కోరుతున్నారు.
Updated Date - 2020-08-13T10:17:37+05:30 IST