ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వేను వేగవంతం చేయాలి-మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌

ABN, First Publish Date - 2020-10-19T10:14:54+05:30

ధరణి సర్వేను వేగవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు వార్డుల్లో ధరణి సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌, అక్టోబరు 18: ధరణి సర్వేను వేగవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు వార్డుల్లో ధరణి సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా సిబ్బందికి కమిషనర్‌ పలు సూచనలు, సలహాలను అందజేశారు. ధరణి సర్వేలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలపై ఉన్నతాధికారులకు వివరించినట్టు తెలి పారు. వివిధ సమస్యలను కమిషనర్‌ దృష్టికి సిబ్బంది తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-10-19T10:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising