ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సభను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2020-07-15T11:39:38+05:30

ఆదివాసీ గిరిజనుల ఉద్యమ నేత దివంగత సిడాం శంభు వర్ధంతిని ఈ నెల 20న ఉట్నూర్‌ మండలంలోని మత్తడి గూడలో నిర్వహించనున్నామని, సభకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరికొండ, జూలై14: ఆదివాసీ గిరిజనుల ఉద్యమ నేత దివంగత సిడాం శంభు వర్ధంతిని ఈ నెల 20న ఉట్నూర్‌ మండలంలోని మత్తడి గూడలో నిర్వహించనున్నామని, సభకు గిరిజనులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని రిమ్మ సర్పంచ్‌ పెందూర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం సిరికొండలో ఆ యన విలేకరులతో మాట్లాడుతూ.. శంభు తన జీవితాంతం గిరిజనుల సమస్యలపై పోరాటం చేశారని తెలిపారు. 

Updated Date - 2020-07-15T11:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising