ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీలివిప్లవం సాధించాలి

ABN, First Publish Date - 2020-09-16T06:04:01+05:30

జలకళతో ఉట్టిపడుతున్న చెరువుల్లో ప్రభుత్వ సహ కారంతో చేపల పెంపకం చేపట్టి నీలివిప్లవాన్ని సాధించాలని ఎంపీపీ సంతోషం రమాప్రతాప్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెన్నెల , సెప్టెంబరు 15: జలకళతో ఉట్టిపడుతున్న చెరువుల్లో ప్రభుత్వ సహ కారంతో చేపల పెంపకం చేపట్టి నీలివిప్లవాన్ని సాధించాలని ఎంపీపీ సంతోషం రమాప్రతాప్‌రెడ్డి అన్నారు. కుమ్మరివాగు ప్రాజెక్టులో మంగళవారం 6 లక్షల చేప పిల్లలను వదిలారు. గంగపుత్రులు, మత్స్య సంపదపై ఆధారపడి జీవించే బడు గుల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు.  ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఇబ్రాహీం, శ్రీనివాస్‌గౌడ్‌, తోకల తిరుపతి, తోట శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-16T06:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising