ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి

ABN, First Publish Date - 2020-12-18T04:10:54+05:30

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు17: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. తెలంగాణ గురుకుల సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వ హించిన ఇగ్నైట్‌ఫెస్ట్‌ ఆకట్టుకుంది. ఈ  సంద ర్భంగా గురుకులాల ఓఎస్డీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రద ర్శనలను తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల మేథాశక్తిని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గిరిజన గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందిం చడంతో పాటు అన్ని రంగాలలో రాణించేలా ప్రభుత్వం కృషి చేస్తుం దని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైన్స్‌ ఫేర్‌, యూత్‌ పార్లమెంట్‌, ఫ్యాన్సీ డ్రెస్‌ షోలను విద్యార్థులు నిర్వహిం చడంతో వారిని అభినందించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీవో బాలస్వామి, ప్రిన్సిపాల్‌ సంతోష్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సురేష్‌, ఆయా కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T04:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising