ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడిని సన్మానించిన ఆర్కే పురం కార్పొరేటర్

ABN, First Publish Date - 2020-10-14T00:05:24+05:30

రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన కొప్పు భాషాను ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి సన్మానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన కొప్పు భాషాను ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి సన్మానించారు. ఆర్కే పురం బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ధీరజ్ రెడ్డి, జిల్లా నాయకులు ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ముంత రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దళితుల అభివృద్ధికి పాటుపడతానని, ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తానని ఈ సందర్భంగా భాషా తెలిపారు. 

Updated Date - 2020-10-14T00:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising