ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

ABN, First Publish Date - 2020-03-13T12:41:23+05:30

నిర్మల్‌ జిల్ల లోకేశ్వరం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్ష కేంద్రాన్ని గురువారం భైంసా ఆర్డీవో రాజు స్థానిక త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోకేశ్వరం, మార్చి12: నిర్మల్‌ జిల్ల లోకేశ్వరం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్ష కేంద్రాన్ని గురువారం భైంసా ఆర్డీవో రాజు స్థానిక త హసీల్దార్‌ వెంకటరమణతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం లోఏర్పాట్ల గురించి ప్రిన్సిపాల్‌ తుకారాంను అడిగి తెలుసుకున్నారు. గురువార ం జరిగిన పరీక్షకు 108 మంది విద్యార్థులకు 104 మంది విద్యార్థులు హాజరు కాగా నాలుగురు విద్యార్థులు గైర్హజరైనట్లు ప్రిన్సిపాల్‌ తుకారాం తెలిపారు.

Updated Date - 2020-03-13T12:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising