ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఏ జాతీయ స్థాయిలో జిల్లా విద్యార్థికి రెండో ర్యాంకు

ABN, First Publish Date - 2020-12-03T05:42:19+05:30

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో యూజీసీ నెట్‌లో భాగంగా మం డలంలోని బెల్గావ్‌ గ్రామానికి చెందిన సర్వట్వర్‌ సతీష్‌ స్నేహ దంపతుల కుమారుడు శ్రేయష్‌ జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనథ్‌, డిసెంబరు 2: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో యూజీసీ నెట్‌లో భాగంగా మం డలంలోని బెల్గావ్‌ గ్రామానికి చెందిన సర్వట్వర్‌  సతీష్‌ స్నేహ దంపతుల కుమారుడు శ్రేయష్‌ జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించాడు. బుధవారం పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలూరి గోవర్ధన్‌రెడ్డి మండలంలోని బెల్గావ్‌ గ్రామానికి వెళ్లి విద్యార్థిని పూలమాలలు, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజీఆర్‌ మాట్లాడుతూ విద్యార్థి ఆలిండియా స్థాయిలో 99.33 శాతం మార్కులు పొంది 2వ ర్యాంకు సాధించడం అభినందనీయ మన్నారు. పట్టుదల ఉంటే దేనినైనా సాధించ వచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వి.గజా నన్‌రావ్‌, సర్పంచ్‌ జంగిలి గంగన్న, నాయకులు భూమారెడ్డి, విలాష్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-12-03T05:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising