ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ఎల్‌ఈడీ లైట్ల ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-23T10:59:36+05:30

పట్టణ ప్రగతి, పురపా లక సుందరీకరణలో భాగంగా రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ఎల్‌ఈడీ రోల్‌ లైట్లను ఏర్పాటు చేశామ ని కలెక్టర్‌ భారతి హొళికేరి పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, అక్టోబరు 22 : పట్టణ ప్రగతి, పురపా లక సుందరీకరణలో భాగంగా  రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ఎల్‌ఈడీ రోల్‌ లైట్లను ఏర్పాటు చేశామ ని కలెక్టర్‌ భారతి హొళికేరి పేర్కొన్నారు. గురు వారం ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి రైల్వే ఓవర్‌బ్రిడ్జి ఇరువైపుల లక్షా 80 వేల వ్యయంతో 32 స్తంభాలకు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ రోప్‌ లైట్లు ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వాహనచోద కులు, ప్రజల సౌకర్యార్థం లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టడం జరిగిం దన్నారు. ఇప్పటి వరకు బస్టాండ్‌, పాత మంచిర్యాల ప్రాంతాల్లో ఈ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, మిగి లిన ప్రాంతాల్లో కూడా దీపావళి వరకు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మున్సిపల్‌ చైర్మ న్‌ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌,  సత్యం, విజిత్‌రావు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-23T10:59:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising