ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-08-20T10:46:52+05:30

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ భారతి హోళికేరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి


భీమిని: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. బుధవారం భీమిని మండల కేంద్రంలో  ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును ఆర్డీవో శ్యామలాదేవి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాగు ఉధృతి ఎక్కువగా ఉన్నందున రాకపోకలను నిషే ధించాలని తహసీల్దార్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌, ఎంపీడీవో రాధాకృష్ణలకు సూచించారు. వాగులు, చెరువులు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా సమస్యలుంటే అధికారులకు తెలియజేయాలన్నారు.   వాగు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం క లుగుతోం దని, గతంలో ఇద్దరు వాగులో పడి మృతిచెందారని , సమస్యను పరిష్కరించాలని ప్రజలు కలెక్టర్‌కు విన్నవిం చారు. ఎంపీవో ప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-20T10:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising