ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సరీలను పరిశీలించిన అధికారులు

ABN, First Publish Date - 2020-04-28T05:45:01+05:30

బోథ్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన నర్సరీని సోమవారం పంచాయతీ రాజ్‌ సబ్‌ కలెక్టర్‌ డేవిడ్‌తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోథ్‌, ఏప్రిల్‌ 27: బోథ్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు  చేసిన నర్సరీని సోమవారం పంచాయతీ రాజ్‌ సబ్‌ కలెక్టర్‌ డేవిడ్‌తో పాటు పీడీ రాథోడ్‌ రాజేశ్వర్‌ పరిశీలించారు. నర్సరీలో నాటిన మొక్కలను బతికించాలని ఈ ఏడాది సాధ్యమైనంత తొందరగా మొక్కలను నాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ తుల శ్రీనివాస్‌, సర్పంచ్‌ సుందర్‌ యాదవ్‌, ఏపీవో శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-04-28T05:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising