ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ

ABN, First Publish Date - 2020-12-03T04:24:28+05:30

చింతలమానేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామికుమార్‌ బుధవారం తనిఖీ చేశారు.

ధాన్యాన్ని పరిశీలిస్తున్న డీఎస్‌వో స్వామికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలమానేపల్లి, డిసెంబరు2: చింతలమానేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామికుమార్‌ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం తేమను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటించనందుకు కేంద్రం ఇన్‌చార్జి ప్రకాష్‌ను మందలించారు. ఆయన వెంట సీఎస్‌ఓటీ శ్యాంలాల్‌ ఉన్నారు. 

Updated Date - 2020-12-03T04:24:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising