ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పీఎం, ఎంపీల చిత్రాలను వేయాలి’

ABN, First Publish Date - 2020-11-26T05:47:52+05:30

రైతు వేదికలపై ప్రధాన మంత్రి మోదీ, జిల్లా ఎంపీ సోయం బాపురావు చిత్రాలను వేయాలని బీజేపీ ఆధ్వర్యంలో బుఽధవారం మండలంలోని తరోడా గ్రాంలో రైతు వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు.

తరొడా గ్రామంలో రైతు వేదిక వద్ద నిరసన తెలుపుతున్న బీజేపీనాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముథోల్‌, నవంబరు 25: రైతు వేదికలపై ప్రధాన మంత్రి మోదీ, జిల్లా ఎంపీ  సోయం బాపురావు  చిత్రాలను వేయాలని బీజేపీ ఆధ్వర్యంలో బుఽధవారం  మండలంలోని తరోడా గ్రాంలో రైతు వేదిక  వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యలయంలో తహసీల్దార్‌ లోకేశ్వర్‌రావుకు వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్‌  భూమేష్‌ మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన రైతు వేదికలపై కేసీఆర్‌, ఎమ్మెల్యే చిత్రపటాలను వేస్తున్నారని, అలాగే పీఎం, ఎంపీల చిత్రపటాల ను వేయాలని డిమాండ్‌ చేశారు. ఇందులో రవి, భు జంగ్‌రావు, రామకృష్ణ, రామకృష్ణ, గణే్‌ష ఉన్నారు.

భైంసా రూరల్‌: రైతువేదిక భవనాలపై పీఎం, ఎంపీల చిత్రాలను వేయాలని  కోరుతూ కుబీర్‌ బీజేపీ నాయకులు మండలకేద్రంలోని తహసీల్దార్‌ ప్రభాకర్‌ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. వారిలో పార్టీ ఉపాధ్యక్షుడు తలోడ్‌ శ్రీనివాస్‌, స్ర్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ గంగాశేఖర్‌, మండల అధ్యక్షుడు రాథోడ్‌, సు దం పట్టణ అధ్యక్షుడు గణపతి, తదితరులున్నారు. 

Updated Date - 2020-11-26T05:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising