మిషన్ భగీరథ పనులపై ఎమ్మెల్యే సమీక్ష
ABN, First Publish Date - 2020-10-24T10:52:14+05:30
నియోజకవర్గంలోని మిషన్ భగీర థ పనులపై శుక్రవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కా ర్యాలయంలో సమావేశం నిర్వహించారు
బెల్లంపల్లి, అక్టోబరు 23: నియోజకవర్గంలోని మిషన్ భగీర థ పనులపై శుక్రవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కా ర్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ మిషన్ భగీరథ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. జడ్పీ వైస్చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-24T10:52:14+05:30 IST