ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకేజీ

ABN, First Publish Date - 2020-07-06T10:54:38+05:30

మందమర్రి మండలంలోని సండ్రోన్‌పల్లి పాలవా గు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున మిషన్‌ భగీరథ మెయిన్‌ పైపులైన్‌ జాయింట్‌ వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రిరూరల్‌, జూలై 5: మందమర్రి మండలంలోని సండ్రోన్‌పల్లి పాలవా గు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున మిషన్‌ భగీరథ మెయిన్‌ పైపులైన్‌ జాయింట్‌ వద్ద లీకేజీ కావడంతో ఆ నీటి ఉధృతికి రోడ్డు కింద భాగంలో గుంత ఏర్పడింది. ఆదివారం ఉదయం ప్రజలు చూసి స్థానిక జడ్పీటీసీ వేల్పుల రవి, సర్పంచు సల్లూరి సదిలకు సమాచారం అందించగా సంఘటన స్థలం వద్దకు చేరు కుని మిషన్‌ భగీరథ అధికారులకు తెలియజే శారు. అధికారులు పైపులైన్‌ వాల్వ్‌ను ఆపివేసి మరమ్మతులు చేపట్టారు. పాల చెట్టు నుంచి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో కొన్ని గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  మిషన్‌ భగీరథ డీఈ కృష్ణ, ఏఈ వినయ్‌లు పైపులైన్‌ లీకేజీని  సరి చేశారు. 

Updated Date - 2020-07-06T10:54:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising