ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వఠోలిలో న్యాయ విజ్ఞాన సదస్సు

ABN, First Publish Date - 2020-12-27T05:57:26+05:30

మండలంలోని వఠోలి గ్రామంలో శనివారం న్యాయ విజ్ఙాన సదస్సు నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి ఈశ్వరయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోకేశ్వరం, డిసెంబరు 26 : మండలంలోని వఠోలి గ్రామంలో శనివారం న్యాయ విజ్ఙాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా జుడీషియల్‌ కోర్డు జడ్జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల న్నారు. వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. యువకులకు పలుసలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముథోల్‌ సీఐ అజయ్‌బాబు, ఎస్సై యాసీర్‌ అరాఫత్‌, సర్పంచ్‌ రజిత, మాజీ జడ్పీ చైర్మన్‌ లోలం శ్యాంసుందర్‌, మండల ఉపాధ్యాక్షులు మామిడి నారాయణ్‌రెడ్డి, నాయకులు సాయన్న, తదితరులున్నారు. 

Updated Date - 2020-12-27T05:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising