షెడ్డు నిర్మాణానికి భూమి పూజ
ABN, First Publish Date - 2020-10-25T06:22:19+05:30
పట్టణంలోని మున్సిపల్ కార్యా లయం ఎదుట నిత్యాన్నదాన కోసం ప్రత్యేక షెడ్డు నిర్మాణం చేపట్టేందుకు శనివారం ఎమ్మెల్యే కోనేరు కోన ప్ప, సతీమణి కోనేరు రమాదేవి భూమి పూజ చేశారు
కాగజ్నగర్, అక్టోబరు 24: పట్టణంలోని మున్సిపల్ కార్యా లయం ఎదుట నిత్యాన్నదాన కోసం ప్రత్యేక షెడ్డు నిర్మాణం చేపట్టేందుకు శనివారం ఎమ్మెల్యే కోనేరు కోన ప్ప, సతీమణి కోనేరు రమాదేవి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కో నేరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ వంశీ పాల్గొన్నారు.
Updated Date - 2020-10-25T06:22:19+05:30 IST