ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్యాణం.. కమనీయం

ABN, First Publish Date - 2020-12-04T06:32:33+05:30

మండల కేంద్రం లోకే శ్వరంలోని గజ్జలమ్మ ఆలయంలో బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణం కమనీయం రమనీయంగా జరిగింది.

లోకేశ్వరం గజ్జలమ్మ ఆలయంలో శివపార్వతుల కళ్యాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోకేశ్వరం, డిసెంబరు 3 : మండల కేంద్రం లోకే శ్వరంలోని గజ్జలమ్మ ఆలయంలో బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణం కమనీయం రమనీయంగా జరిగింది. ఉదయం ఆలయంలో కుంకుమార్చన మం డల పూజ, తదితర కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కొనసాగింది. రాత్రి వేళలో శివ పార్వతుల కళ్యాణం రమణీయంగా సాగింది. ఈ కళ్యాణానికి మెండె శ్రీకళశ్రీధర్‌ దంపతులు పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. ఈ కళ్యాణానికి గ్రామ మహి ళలు హారతులతో హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ జయసాగర్‌రావు, ఆలయ కమిటీ సభ్యులు శంకర్‌, రవి, సురేష్‌, మోహన్‌, నాగేశ్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T06:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising