ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’

ABN, First Publish Date - 2020-05-28T10:51:20+05:30

రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నాయకులు వస్తే అధికార పక్షానికి ఉలికిపాటు దేనికని కాంగ్రెస్‌ పార్టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌, మే 27: రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నాయకులు వస్తే అధికార పక్షానికి ఉలికిపాటు దేనికని కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు దొనికెని దయానంద్‌  ప్రశ్నించారు. బుదవారం ఖానాపూర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. రేవంత్‌రెడ్డి వస్తే జిల్లాలో రైతుపై జరుగుతు న్న దోపిడీపై నిలదీస్తారని, ఆయన దాటిని మంత్రి తట్టుకోలేకనే కరోనా వైర్‌సను సాకుగా చూపి పోలీసులతో అనుమతి నిరాకరణ చేయించి పర్యటనను రద్దు చేయించారని ఆరోపించారు.  

Updated Date - 2020-05-28T10:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising