ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31 వరకు ట్రిపుల్‌ ఐటీకి సెలవులు

ABN, First Publish Date - 2020-03-16T12:06:20+05:30

కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్మల్‌ జిల్లా బాసరలోని వైజ్ఙానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రీపుల్‌ఐటీ)కి అధికారులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాసర, మార్చి15: కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్మల్‌ జిల్లా బాసరలోని వైజ్ఙానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రీపుల్‌ఐటీ)కి అధికారులు సెలవులను ప్రకటిం చారు. ఈనెల 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు ఆదివారం పరిపాలనాధికారి రాజేశ్వర్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో యూనివర్సిటీలో చ దువుతున్న ఏడువేలన్నర మంది విద్యార్థులు తమ సొంత ఊర్లకు బయలు దేరారు. యూనివర్సిటీ పునఃప్రారంభ విషయం తరువాత తెలియజేస్తామని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. 


Updated Date - 2020-03-16T12:06:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising