ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధికే గ్రేటర్‌ ప్రజల పట్టం

ABN, First Publish Date - 2020-12-05T06:28:04+05:30

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పునిచ్చి అభివృద్ధికే పట్టం కట్టారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 4 : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పునిచ్చి అభివృద్ధికే పట్టం కట్టారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గ్రేటర్‌ ఫలితాలపై మంత్రి శుక్రవారం స్పందించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపు మొగ్గు చూపారనడానికి గ్రేటర్‌ ఫలితాలు నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ చెప్పిన మాటలు ప్రజలు విశ్వసించారన్నారు. అందుకే కులమతాలకతీతంగా తీర్పు నిచ్చారన్నారు. తాను ప్రచారబాధ్యత చేపట్టిన బంజారాహిల్స్‌ అభ్యర్థి విజయలక్ష్మీ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తి చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2020-12-05T06:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising