ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వేదిక పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-08-03T10:33:53+05:30

మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ డీఈ గిరీష్‌బాబు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేమనపల్లి, ఆగస్టు 2 : మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ డీఈ గిరీష్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం  వేమనపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, రైతు వేదికలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఏఈ శ్రీధర్‌, సర్పంచు కుబిడె మధుకర్‌, మాజీ సర్పంచు, సివిల్‌ కాంట్రాక్టర్‌ లక్ష్మీనారాయణ ఉన్నారు.

Updated Date - 2020-08-03T10:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising