ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణహిత తీరంలో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షణ

ABN, First Publish Date - 2020-09-27T12:39:48+05:30

కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో పోలీసుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు డ్రోన్‌ కెమెరాలను ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజ్జూరు, సెప్టెంబరు26: కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో పోలీసుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు డ్రోన్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. శనివారం బెజ్జూరు ఎస్సై సాగర్‌ ఆధ్వర్యంలో ప్రాణహిత నది తీర ప్రాంతంలోని పరిసరాల్లో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షించారు. తప్పించుకున్న మావోయిస్టుల బృందం ప్రాణహిత నది దాటే అవకాశం ఉండడంతో డ్రోన్‌ కెమెరాలతో పరిశీలించారు. మావోయిస్టుల కోసం ప్రాణహిత నది తీర ప్రాంతం, బెజ్జూరు అడవుల్లో జల్లెడ పడుతున్నారు. 

Updated Date - 2020-09-27T12:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising