ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూడెం ఆలయంలో భక్తుల పూజలు

ABN, First Publish Date - 2020-11-26T04:22:24+05:30

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దండెపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం భక్తుల ప్రత్యేక పూజలు చేశారు

సత్యదేవుడిని దర్శనం చేసుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండెపల్లి, నవంబరు 25: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దండెపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం భక్తుల ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా గూడెం ఆలయం చేరుకుని సత్యదేవునికి కార్తీక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ సమీపంలోగల పవిత్ర గోదావరి నదిలో పున్య స్నానాలు ఆచరించారు. నదిలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం సత్యదేవుడి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనంతో పాటు వ్రతాలను ఆచరించారు. 

Updated Date - 2020-11-26T04:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising