ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనుల పరిశీలన

ABN, First Publish Date - 2020-11-23T04:23:34+05:30

దహెగాం మండలంలోని ఇట్యాల, బోర్లకుంట, కోత్మీర్‌, బీబ్రా, ఐనం, దహెగాం గ్రామాల్లోని రైతు వేదికలు, వ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతి వనాలను ఆదివారం జడ్పీ సీఈఓ సాయగౌడ్‌ పరిశీలించారు.

పల్లె ప్రకతివనాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో సాయగౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దహెగాం, నవంబరు 22: దహెగాం మండలంలోని ఇట్యాల, బోర్లకుంట, కోత్మీర్‌, బీబ్రా, ఐనం, దహెగాం గ్రామాల్లోని రైతు వేదికలు, వ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతి వనాలను ఆదివారం జడ్పీ సీఈఓ సాయగౌడ్‌ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.  ఆయన వెంట డీపీఓ రమేష్‌, పీడీ వెంకటశైలేష్‌, ఎంపీడీఓ సత్యనారాయణగౌడ్‌, ఎంపీఓ రాజేశ్వర్‌గౌడ్‌, సర్పంచ్‌లు మురారి, మధుకర్‌, బండ కృష్ణ, జయేందర్‌, లక్ష్మి, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 


Updated Date - 2020-11-23T04:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising