ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఒకరి పరిస్థితి సీరియస్‌... గాంధీకి తరలింపు

ABN, First Publish Date - 2020-04-01T18:36:09+05:30

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా మారడంతో ఇక్కడి అధికారులు ఆయనను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా మారడంతో ఇక్కడి అధికారులు ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో నివసిస్తున్నాడు. ఈయన విషయం బయట అందరికీ తెలియడంతో ఆ వార్డు ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


అలాగే సదరు వ్యక్తి ఇప్పటి వరకు ఎంతమందిని తాకి ఉంటాడనో, అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఏ మేరకు సమీపంగా వ్యవహరించి ఉంటాడనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు తరలించిన వ్యక్తి పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యం ఆందోళన కలిగించే అంశమేనంటున్నారు.

Updated Date - 2020-04-01T18:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising