ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీ నుంచి కూచన్‌పెల్లికి చేరుకున్న మృతదేహం

ABN, First Publish Date - 2020-12-01T06:18:20+05:30

మండలంలోని కూచన్‌పెల్లి గ్రామానికి చెందిన కడుదురం పోశెట్టి మృతదేహం సౌదీ దేశం నుండి స్వగ్రామానికి సోమవారం చేరుకుంది.

సౌదీలో మృతి చెందిన పోశెట్టి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోన్‌, నవంబరు 30 : మండలంలోని కూచన్‌పెల్లి గ్రామానికి చెందిన కడుదురం పోశెట్టి మృతదేహం సౌదీ దేశం నుండి స్వగ్రామానికి సోమవారం చేరుకుంది. ఉపాధి కోసం పోశెట్టి సౌదీదేశంకు వెళ్లాడు. గత నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. సౌదీలో అన్ని నింబంధనలు పూర్తి చేసి మృతదేహాన్ని ఇంటికి చేర్చే సరికి నెలరోజుల సమయం పట్టింది. మృతదేహం చెడిపోకుండా అన్ని జాగ్రతలు చేపట్టి ప్రవాసులు ఇంటికి చేర్చారు.  పోశెట్టి గల్ఫ్‌ ఎన్నో ఆశలతో గల్ఫ్‌ వెళ్లాడు. ఇప్ప టికీ  చేసిన అప్పులు తీరలేదు.  ఆయనకు పెండ్లికి వచ్చి న కూతుళ్లు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2020-12-01T06:18:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising