ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పత్తి కొనుగోళ్ల నిలిపివేత’

ABN, First Publish Date - 2020-12-12T04:57:55+05:30

బోథ్‌ మార్కెట్‌ కమిటీ పరిధి లోని జిన్నింగ్‌లలో ఈనెల 15వరకు పత్తి కొనుగోళ్లను నిలిపి వేస్తున్నట్లు బోథ్‌ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నార మనోహార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోథ్‌, డిసెంబరు11: బోథ్‌ మార్కెట్‌ కమిటీ పరిధి లోని జిన్నింగ్‌లలో ఈనెల 15వరకు పత్తి కొనుగోళ్లను నిలిపి వేస్తున్నట్లు బోథ్‌ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నార మనోహార్‌ తెలిపారు. శని, ఆది, సోమవారాలు రెండవ శనివారంతో పాటు ఆమావాస్య రావడంతో పత్తి కొనుగోళ్లు జరుగవని ఆయన తెలిపారు. తిరిగి 15న మంగళవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతా యన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి మార్కెట్‌ కు పత్తిని తీసుకు రావద్దన్నారు. ఇక పత్తిని అమ్మే రైతు లు తమ రక్త సంబంధీకులను పంపించాలని, ఇతరుల ను పంపవద్దని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-12-12T04:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising