ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-05-21T10:23:23+05:30

జిల్లాలో తాజాగా ఇద్దరికి బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ ఇద్దరు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలే కావడం గమనార్హం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై నుంచి వచ్చిన కూలీలకు గుర్తింపు


నిర్మల్‌, మే 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాజాగా ఇద్దరికి బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ ఇద్దరు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలే కావడం గమనార్హం. ముంబై కార్మికవాడల్లో పని చేస్తూ లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వచ్చిన ఐదుగురిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. 


వారిలో నిర్మల్‌ పట్టణానికి చెందిన ఒకరు, ఖానాపూర్‌ మండలం గోడలపంపునకు చెందిన మరొకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిద్దరిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ తెలిపారు. వీరిద్దరి కుటుంబ సభ్యుల తో పాటు వీరితో ముంబైౖ నుంచి వచ్చిన మరో ముగ్గురిని క్వారంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు.

Updated Date - 2020-05-21T10:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising