ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిడతల నివారణ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలి : ఏడీ

ABN, First Publish Date - 2020-06-23T10:53:01+05:30

పంటలను నాశనం చేసే మి డతల నివారణ కోసం గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీ రమేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలమడుగు, జూన్‌ 22: పంటలను నాశనం చేసే మి డతల నివారణ కోసం గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీ రమేష్‌ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మిడతల దండు సమాచారం వస్తుందని, వాటి నివారణ కోసం రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.


గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఈవోలు గ్రామాల్లోకి వెళ్లి రైతులకు పంటలపై అవగాహన కల్పించాలన్నారు. రైతుబంధు, రైతుబీమారాని రైతులకు అందే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్‌ అధికారి శివకు మార్‌, ఏవో మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-23T10:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising