ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్లూర్‌లో ప్రారంభమైన చంఢీయాగం

ABN, First Publish Date - 2020-12-28T06:09:41+05:30

కల్లూర్‌ సాయిబాబా ఆలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చంఢీయాగం ప్రారంభమైంది.

సాయిబాబా ఆలయంలో యజ్ఞంలో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుంటాల, డిసెంబరు 27: కల్లూర్‌ సాయిబాబా ఆలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చంఢీయాగం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, నవగ్రహపూజ, మండపారాధన,  మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి, దత్తాత్రేయస్వాముల వారికి అభిషేకాలు, అలాగే అగ్నిప్రతిష్ట, మహాత్ముల దివ్య ప్రవచనములు, తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత వేద పండితులు చంఢీయాగం ప్రారంభించారు. ఈనెల 20వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 29న ముగియనున్నాయి. సోమవారం కూడా యజ్ఞం కొనసాగనుంది. ఈ ఉత్సవాలకు భైంసా, దిలావర్‌పూర్‌, మండలాల నుంచే కాకుండా, నిర్మల్‌, హైదరాబాద్‌, మహారాష్ట్ర, ముంబాయి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం, తాగునీటి సౌకర్యాలను కల్పిస్తున్నారు.

Updated Date - 2020-12-28T06:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising