ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు

ABN, First Publish Date - 2020-05-23T10:15:49+05:30

మండలంలోని పోన్కల్‌ గ్రామంలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీ, నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామడ, మే 22: మండలంలోని పోన్కల్‌ గ్రామంలో శుక్రవారం బీజేపీ  ఆధ్వర్యంలో ఎంపీ, నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు పార్టీ మండల అధ్యక్షుడు లింగారెడ్డి, కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యూనిస్‌ అహ్మద్‌ అలీ తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Updated Date - 2020-05-23T10:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising