నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు
ABN, First Publish Date - 2020-05-23T10:15:49+05:30
మండలంలోని పోన్కల్ గ్రామంలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీ, నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి కరోనా లాక్డౌన్ నిబంధనలు
మామడ, మే 22: మండలంలోని పోన్కల్ గ్రామంలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీ, నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పార్టీ మండల అధ్యక్షుడు లింగారెడ్డి, కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యూనిస్ అహ్మద్ అలీ తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Updated Date - 2020-05-23T10:15:49+05:30 IST