ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్సైజ్‌ నేరాలలో నిందితుల బైండోవర్‌

ABN, First Publish Date - 2020-05-23T10:16:55+05:30

మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎక్సైజ్‌ అధికారి ఆదేశాల మేరకు వివిధ ఎక్సైజ్‌ నేరాలలో నిందితులుగా ఉన్న 13 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడెం, మే 22: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎక్సైజ్‌ అధికారి ఆదేశాల మేరకు వివిధ ఎక్సైజ్‌ నేరాలలో నిందితులుగా ఉన్న 13 మంది వ్యక్తులను తహసీల్దార్‌ నరేందర్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 110 కింద సత్ప్రవర్తన కలిగి ఉండేలా, మరలా ఎలాంటి నేరా లు చేయకుండా ఉండాలని, తిరిగి మరలా నేరాలకు పాల్పడితే లక్షా రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని సీఐ సంపత్‌ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీన్‌ కుమార్‌, శిక్షణ ఎస్సైలు సులోచన, రమేష్‌, సిబ్బంది నరేష్‌, ప్రకాష్‌, నిరోషా, మహేష్‌, దినేష్‌ ఉన్నారు.

Updated Date - 2020-05-23T10:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising