ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారి సేవలో విద్యుత్‌శాఖ ఓఎ్‌సడీ

ABN, First Publish Date - 2020-11-28T06:01:51+05:30

బాసర అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి ఓఎ్‌సడీ ప్రభాకర్‌రావు దర్శించుకున్నారు. ప్రభాకర్‌రావు గతంలో బాసర ఆలయ ఈవోగా పని చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాసర, నవంబరు 27: బాసర అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి ఓఎ్‌సడీ ప్రభాకర్‌రావు దర్శించుకున్నారు. ప్రభాకర్‌రావు గతంలో బాసర ఆలయ ఈవోగా పని చేశారు. బాసర చేరుకున్న ఆయన కు ఆయాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ అర్చకు లు ఆయనకు శాలువతో సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

Updated Date - 2020-11-28T06:01:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising