ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడ్లబండి పైనుంచి జారీ పడి నాలుగేళ్ల బాలుడి మృతి

ABN, First Publish Date - 2020-12-07T06:24:32+05:30

ప్రమాదవశాత్తు ఎడ్లబండి పైనుంచి జారిపడి నాలుగేళ్ల బాలుడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో మావల మండలంలోని వాఘాపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మావల, డిసెంబరు 6: ప్రమాదవశాత్తు ఎడ్లబండి పైనుంచి జారిపడి నాలుగేళ్ల బాలుడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో మావల మండలంలోని వాఘాపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకట్‌ సుజాత, ప్రేమ్‌కుమార్‌ దంపతుల కుమారుడైన చాకత్‌ బ్రహ్మత్‌(4) తన తాత స్వామితో ఎడ్లబండిపై ఎక్కాడు. పని నిమిత్తం తన తాత ఎడ్లబండిలో ఇటుకలు పేర్చుతున్న క్రమంలో ఆ బాలుడు ముందుభాగంగా కూర్చున్నాడు. అనుకోకుండా ఇంతలో ఎడ్లబండి కదలడంతో ఆ బాలుడు బండి పైనుంచి జారీ కింద పడ్డాడు. దీంతో బాలుడి తల మీదుగా ఎడ్లబండి చక్రం వెళ్లడంతో చాకత్‌ బ్రహ్మత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బం ధువులు శోకసంద్రంలో మునిగి పోయారు. 

Updated Date - 2020-12-07T06:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising