ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2020-06-16T10:50:41+05:30

దేవులవాడలో సోమవారం భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటపల్లి, జూన్‌ 15: దేవులవాడలో  సోమవారం భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. మూడు రోజులుగా వేద పండితుల మంత్రోచ్ఛా రణల మధ్యన పూజలు కొనసాగగా చివరి రోజు హోమం, విగ్రహ ప్రతిష్టాపన కన్నులపండువగా సాగింది. విగ్రహ ప్రతిష్టాపన తర్వాత భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు. వాలా శ్రీదేవి, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ సాంబా గౌడ్‌, జడ్పీటీసీలు మోతె తిరుపతి, వేల్పుల రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-16T10:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising