ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు బిల్లుకు వ్యతిరేకంగా అఖిలపక్షం ర్యాలీ

ABN, First Publish Date - 2020-09-26T11:07:22+05:30

కేంద్రం ప్రవేశపెట్టిన రైతుబిల్లుకు వ్యతిరేకంగా శుక్ర వారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ పుష్పలతకు వినతిపత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జన్నారం, సెప్టెంబరు 25: కేంద్రం ప్రవేశపెట్టిన రైతుబిల్లుకు వ్యతిరేకంగా శుక్ర వారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ పుష్పలతకు వినతిపత్రం సమర్పించారు. అఖిలపక్షం నాయకులు అంగడిబజార్‌ నుంచి తెలం గాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన రైతుబిల్లుతో రైతులకు ఒరిగింది ఏమిలేదని ఆరో పించారు. కేంద్రం రైతులకు న్యాయం చేయాల్సింది పోయి రైతుల నడ్డి విరుస్తోం దని విమర్శించారు.  కాంగ్రెస్‌, సీపీఎం, టీడీపీ నాయకులు ప్రభుదాస్‌, పోతుల శంకర్‌, తాళ్లపల్లి రాజేశ్వర్‌, ముత్యం రాజన్న తదితరులు వున్నారు.

Updated Date - 2020-09-26T11:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising