ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు

ABN, First Publish Date - 2020-12-07T12:25:03+05:30

సీసీఐ ద్వారా మండలకేంద్రంలోని మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి చేపడుతున్నాట్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అశ్విత రాథోడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అశ్విత

ఆదిలాబాద్: సీసీఐ ద్వారా మండలకేంద్రంలోని మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి చేపడుతున్నాట్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అశ్విత రాథోడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. మార్కెట్‌ యార్డులో పత్తి పంటను విక్రయానికి వచ్చే రైతులు తమ ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు, పట్టాపాసు పుస్తకంతో పాటు బ్యాంకు అకౌంట్‌, పాన్‌ కార్డు, ఏదైనా  గుర్తింపు కార్డు తప్పని సరిగా వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతీ రైతు మార్కెట్‌ యార్డులోనే విక్రయాలు చేయాలని తెలిపారు.

Updated Date - 2020-12-07T12:25:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising