ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-29T13:34:34+05:30

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: సీసీఐ ఆధ్వర్యంలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి. గరిష్ట మద్దతు ధర క్వింటాలుకు రూ.5825గా అధికారులు నిర్ధారించారు. 12శాతం లోపు తేమ ఉన్న పత్తిని మాత్రమే కొంటామని సీసీఐ అధికారులు వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో రద్దీ నియంత్రణ కోసం రైతులకు టోకెన్ల జారీ చేయనున్నారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానుండటంతో రైతులు పెద్ద సంఖ్యలో తమ పత్తిని తీసుకుని తరలివస్తున్నారు. 

Updated Date - 2020-10-29T13:34:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising