ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

52 మందికి కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-12-12T04:56:16+05:30

తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది శుక్రవారం భీంపూర్‌ మండలం పిప్ప ల్‌కోటిలో కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీంపూర్‌, డిసెంబరు 11: తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది శుక్రవారం భీంపూర్‌ మండలం పిప్ప ల్‌కోటిలో కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. మొత్తంగా 52మందికి పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చిం దని వైద్య సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత కరోనా వ్యాధి నిర్దారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌, సూపర్‌ వైజర్‌ తులసీరాం, హెచ్‌వీ.సంపతి, హెల్త్‌ అసిస్టెంట్‌ వెంకటి, ఏఎన్‌ఎంలు కళావతి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:56:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising