ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీ ఆసుపత్రి నుంచి 23 మంది డిశ్చార్జి

ABN, First Publish Date - 2020-06-05T10:51:17+05:30

గాంధీ ఆసుపత్రి నుంచి గురువారం కరోనా బాధి తులు 23 మంది జిల్లాకు చెందిన వారు డిశ్చార్జి అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోంక్వారంటైన్‌లో 2,,297, ఐసోలేషన్‌లో ఇద్దరు 


మంచిర్యాల అర్బన్‌, జూన్‌ 4: గాంధీ ఆసుపత్రి నుంచి గురువారం కరోనా బాధి తులు 23 మంది జిల్లాకు చెందిన వారు డిశ్చార్జి అయ్యారు. బెల్లంపల్లి ఐసోలేష న్‌లో ఇద్దరు, హోంక్వారంటైన్‌లో 2,297 మంది ఉన్నారు.  మొత్తం 196 నమూ నాలు పంపగా 156 నెగెటివ్‌ వచ్చాయి. 36 మంది ముంబై వలస కూలీల పాజి టివ్‌ కేసులు కాగా, ప్రైమరీ వలస కూలీల కాంటాక్ట్‌ కేసులు మూడు, జిల్లాలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. క్వారంటైన్‌లో మొత్తం ఖాళీ అయిందని జిల్లా కరోనా వ్యాధి పర్యవేక్షకుడు డా.బాలాజీ విడుదల చేసిన ఒక బులెటిన్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-05T10:51:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising