ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 మందిని డిశ్చార్జ్ చేస్తున్నాం: సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2020-03-30T01:49:52+05:30

తెలంగాణలో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో 11 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో 11 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని.. వారిని సోమవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మిగతా వారిలో కూడా చాలా మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తెలిపారు. ఒకేఒక్క వ్యక్తి.. 76 సంవత్సరాల వ్యక్తి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సీఎం చెప్పారు. ఆయన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని తెలిపారు. తెలంగాణలో 69 మంది కరోనా బారిన పడ్డారని.. వారిలో 11 మందికి నయం కావడంతో వారిని సోమవారం డిశ్చార్జ్ చేస్తామని.. ఇంకా 58 మందికి చికిత్స కొనసాగుతోందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-30T01:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising