ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిలాబాద్: అధికారుల నిర్లక్ష్యం... 10మంది కరోనా బాధితులు పరార్

ABN, First Publish Date - 2020-08-02T13:32:39+05:30

ఆదిలాబాద్: అధికారుల నిర్లక్ష్యం... 10మంది కరోనా బాధితులు పరార్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: రిమ్స్ కోవిడ్ వార్డులో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో  10 మంది కరోనా బాధితులు ఆస్పత్రి నుంచి పరారయ్యారు. ఎవ్వరికంటా పడకుండా బాధితులు ఇళ్లకు వెళ్ళిపోయారు. జిల్లా కేంద్రంలో ఇద్దరు, ఇంద్రవెల్లికి చెందిన ఇద్దరు, ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఆరుగురు ఇళ్లకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆలస్యంగా గుర్తించిన అధికారులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు బాధితులు ఫోన్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-08-02T13:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising