ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిడతల దండు నేపథ్యంలో అధికారుల అలర్ట్

ABN, First Publish Date - 2020-05-31T16:30:13+05:30

మిడతల దండు నేపథ్యంలో అధికారుల అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర సరిహద్దులో హెలికాప్టర్‌లో ప్రత్యేకబృందం పర్యవేక్షిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: మిడతల దండు నేపథ్యంలో అధికారులు అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర సరిహద్దులో హెలికాప్టర్‌లో ప్రత్యేకబృందం పర్యవేక్షిస్తుంది. అలాగే గోదావరి, ప్రాణహిత, పెన్ గంగా తీర గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫైరింజిన్లు, ట్యాంకర్లు, జెట్టింగ్ మిషన్లు, స్పేయింగ్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాల్లో అధికారులు అప్రమత్తం చేశారు. 

Updated Date - 2020-05-31T16:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising