ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు నష్టం కలగకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2020-05-28T22:52:45+05:30

రైతులకు నష్టం కలగకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: సీఎం కేసీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: పంట పొలాల్లో మిడతల దాడిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతులకు నష్టం కలగకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అటవీ, వ్యవసాయశాఖ అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం పంటలు లేవని, మిడతల దండు దాడి ఇప్పట్లో ఉండకపోవచ్చని అధికారులు సీఎం కేసీఆర్ కు తెలిపారు. మిడతల ఎప్పుడు రాష్ట్రానికి వచ్చే అవకాశముందో అంచనా వేయాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - 2020-05-28T22:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising