ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ వలలో ఇద్దరు జనగామ అధికారులు

ABN, First Publish Date - 2020-02-22T19:28:26+05:30

ఏసీబీ వలలో ఇద్దరు జనగామ అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎస్సీ డెవలప్‌మెంట్ కార్యాలయంలో పదవీవిరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5వేలు తీసుకుంటూ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ గట్టు మల్లు, సూపరింటెండెంట్ కదీరుద్దీన్ ఏసీబీ అధికారులకు చిక్కారు. గత ఏడాది డిసెంబర్ 31న అటెండర్ ఐలయ్య పదవీ విరమణ పొందారు. అయితే ఆయన జీతభత్యాలకు సంబంధించిన ఫైళ్లను పూర్తి చేయాలని కోరగా...అధికారులు రెండు నెలలుగా ఐలయ్యను కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. చివరకు ఐలయ్యను అధికారులు రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు. అందులో రూ.5వేలు తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-02-22T19:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising