ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ కార్యాలయానికి షాబాద్ సీఐ, ఏఎస్ఐ తరలింపు

ABN, First Publish Date - 2020-07-10T19:41:19+05:30

షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌ను ఏసీబీ అధికారులు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే శంకరయ్య ఇంట్లో రూ.3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 18 ఆస్తులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌ను ఏసీబీ అధికారులు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే శంకరయ్య ఇంట్లో రూ.3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 18 ఆస్తులకు సంబంధించిన డాక్యూమెంట్లను అధికారులు గుర్తించారు. మరోవైపు సీఐ శంకరయ్య నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నేడు బ్యాంక్ లాకర్లను పరిశీలించనున్నారు. అదేవిధంగా ఇన్‌స్పెక్టర్ శంకరయ్యకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు గాను ఏసీబీ కార్యాలయం నుండి కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. కరోనా పరీక్షల అనంతరం మళ్లీ ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు.

Updated Date - 2020-07-10T19:41:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising