ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీకి పట్టుబడ్డ విద్యాశాఖ అధికారులు

ABN, First Publish Date - 2020-07-07T00:45:07+05:30

తెలంగాణ విద్యాశాఖలో అవినీతి అధికారుల ఆట కట్టించారు ఏసీబీ అధికారులు. రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖలో అవినీతి అధికారుల ఆట కట్టించారు ఏసీబీ అధికారులు. రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్కూలుకు ఎన్‌వోసీ జారీ చేసేందుకు సూపరింటెండెంట్ లక్ష్మణ్, జూనియర్ అసిస్టెంట్ విపిన్ లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు స్కూల్‌కు సంబంధించిన వ్యక్తులు అధికారులకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-07-07T00:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising